2022 అక్టోబర్ మరియు నవంబర్లలో ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినులు భారతదేశాన్ని సందర్శిస్తారని మీకు తెలియజేయుటకు మేము చాలా సంతోషిస్తున్నాము. వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో ఏర్పాటు చేయబడే ప్రత్యేక కార్యక్రమాలలో, వారు ధ్యానాలు మరియు గురుదేవుల “జీవించడం ఎలా” బోధనలపై ఆధ్యాత్మిక ప్రసంగాలను మరియు తరగతులను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలలో పురుషులు మరియు స్త్రీలు, అందరూ పాల్గొనవచ్చు. గురు-సోదరీమణులందరూ తమ దైనందిన జీవితంలో గురుదేవుల బోధనలను అన్వయించుకోవడానికి ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినుల నుండి వ్యక్తిగత మార్గదర్శకత్వం పొందేందుకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కలిగి ఉంటారు.
దయచేసి గమనించండి: ఈ కార్యక్రమాల నిర్వహణ మరియు ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినుల భాగస్వామ్యం, ప్రతి కార్యక్రమానికి ముందు అమలులో ఉన్న కోవిడ్ ప్రయాణ పరిమితులు మరియు భద్రతా నిర్వహణా నియమాలపై ఆధారపడి ఉంటాయి.
ఈ కార్యక్రమాల పూర్తి వివరాల కోసం, వాటి వివరాల జాబితా మరియు ఇతర సంబంధిత సమాచారం కోసం, దయచేసి దిగువ ఉన్న లింక్పై క్లిక్ చేయండి: